మూడు రాజధానులు ప్రజా వ్యతిరేక నిర్ణయమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం సరికాదన్నారు. దేశమంతా కరోనా విపత్తుపై దృష్టి పెడితే.. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులంటూ నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజస్వామ్యాన్ని, ప్రజల మనోభావాలను గౌరవించడం అందరి బాధ్యత అని అన్నారు.
'మూడు రాజధానులు ప్రజా వ్యతిరేక నిర్ణయం' - మూడు రాజధానుల వార్తలు
దేశమంతా కరోనా విపత్తుపై దృష్టి పెడితే.. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులంటూ నిర్ణయం తీసుకోవడం ఏమిటని తెదేపా నేత అశోక్ గజపతిరాజు అన్నారు. 3 రాజధానులు ప్రజా వ్యతిరేక నిర్ణయమని స్పష్టం చేశారు.

అశోక్ గజపతిరాజు, తెదేపా నేత