ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇళ్ల స్థలాలపేరుచెప్పి.. వైకాపా నేతలకు దోచిపెడుతున్నారు' - tdp anagani comments on ysrcp news updaates

ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైకాపా నేతలకు దోచిపెడుతున్నారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు.పేదల భూములు లాక్కుని మరొకరికి ఇవ్వటం సంక్షేమమా అని ప్రశ్నించారు.

tdp anagani
tdp anagani

By

Published : Jul 14, 2020, 12:24 AM IST

ఇళ్ల స్థలాల పంపిణీ పథకం పేదల కోసం కాదు.. వైకాపా నేతలకు దోచిపెట్టడానికేనని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. పేదల భూములు లాక్కుని మరొకరికి ఇవ్వటం సంక్షేమమా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో అవినీతి.. సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరుగుతుందా.. అని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పేరుతో జరుగుతున్న భూ కుంభకోణాలకు సీఎం ఏం సమాధానం చెప్తారని మండిపడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details