కృష్ణా జిల్లా నూజివీడు-విస్సన్నపేట రహదారి కొండపర్వ అడ్డురోడ్డు వద్ద ...ఓ ట్యాంకర్ అదుపు తప్పి పూరింటిపైకి దూకుసువెళ్లింది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధుడికి తీవ్రగాయాలవ్వగా, మరో మహిళ స్వల్పంగా గాయపడింది. ఘటనలో గాయపడిన ఇద్దరినీ నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పూరింటిపైకి దూసుకువెళ్లిన ట్యాంకర్ - tanker collided hut news
రహదారి పక్కన ఉన్న పూరింటిపైకి ఓ ట్యాంకర్ దూసుకువెళ్లింది. ఈ ఘటన కృష్ణా జిల్లా కొండపర్వ అడ్డురోడ్డు వద్ద జరిగింది. పూరింటిలో నిద్రిస్తున్న వృద్ధుడికి తీవ్రగాయలవ్వగా.. మరో మహిళ స్వల్పంగా గాయపడింది.
![పూరింటిపైకి దూసుకువెళ్లిన ట్యాంకర్ lorry collided a house](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7619347-1040-7619347-1592183446497.jpg)
పూరింటిపైకి దూసుకువెళ్లిన ట్యాంకర్