కృష్ణాజిల్లా గుడివాడలో ఓ ప్రైవేటు లాడ్జిలో రంగారెడ్డి జిల్లాకు చెందిన తల్లి కొడుకు ఆత్మహత్యయత్నం చేసుకున్నారు.కొడుకు లాడ్జిలో మంచంపై మృతి చందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల తొమ్మిదో తేదిన లాడ్జిలోకి వచ్చినట్టు వారం రోజుల తరువాత ఆత్మహత్య చేసుకొవాటంపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యయత్నం...కొడుకు మృతి..తల్లి పరిస్థితి విషమం - గుడివాడ
కృష్ణాజిల్లా గుడివాడలో ఓ ప్రైవైటు లాడ్జిలో రంగారెడ్డి జిల్లాకు చెందిన తల్లి కొడుకు ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఆత్మహత్యయత్నం...కొడుకు మృతి..తల్లి పరిస్థితి విషమం
ఆత్మహత్యయత్నం...కొడుకు మృతి..తల్లి పరిస్థితి విషమం
ఇదీ చదవండి:కర్ణాటకలో చిత్తూరుకు చెందినప్రేమజంట ఆత్మహత్య