కృష్ణానదిలో ఆత్మహత్యకు యత్నించిన ఓ విద్యార్ధిని ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. మచిలీపట్నానికి చెందిన శివప్రసాద్ గుంటూరు జిల్లాలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నాడు. ఈరోజు ఉదయం దుర్గా ఘాట్ వద్ద హఠాత్తుగా కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించగా.. ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందం వెంటనే స్పందించి యువకుడిని ప్రాణాలను కాపాడింది.
SUICIDE ATTEMPT: కృష్ణానదిలో దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం - కృష్ణాజిల్లా ముఖ్య వార్తలు
మచిలీపట్నానికి చెందిన శివప్రసాద్ అనే విద్యార్థి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఆ విద్యార్థిని ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది.
కృష్ణానదిలో ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థి
ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనస్తాపం చెందటంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రాథమికంగా తెలిసిందని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: