భాగ్యలక్ష్మి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా గోకవరం. ఈ సమాచారం తెలిసిన వెంటనే గ్రామంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - iiit nuzvid student suicide
కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విషాదం జరిగింది. మూడో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
ఇవీ చదవండి....ప్రేమ పేరుతో వంచించాడు... ఆపై తనువు చాలించాడు!
Last Updated : Oct 4, 2019, 12:22 PM IST