ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... బాలుడు మృతి

కంచికచర్ల మార్కెట్ యార్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్​ను వెనుకనుంచి వచ్చిన బస్సు ఢీకొంది.

By

Published : Sep 4, 2019, 9:36 PM IST

రోడ్డుప్రమాదం

ట్రాక్టర్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... బాలుడు మృతి

కృష్ణా జిల్లా కంచికచర్ల మార్కెట్ యార్డ్ సమీపంలో ప్రమాదం జరిగింది. ట్రాక్టర్​ను వెనుకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఘటనలో షేక్ అక్బర్ అనే బాలుడు, తండ్రి జాన్​ సైదులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని నందిగామ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అక్బర్ మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details