ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 16, 2020, 11:27 AM IST

ETV Bharat / state

చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ఒకరు మృతి

కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాదు సమీపంలో ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అడుసుమిల్లి రాజేశ్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.

road-accident-in-gannavaram-krishna-district
road-accident-in-gannavaram-krishna-district

.

చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం - ఒకరు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details