ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 8, 2021, 5:24 PM IST

ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. యువకుడు మృతి

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నూజివీడులో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు.

road-acciden
యువకుడు మృతి

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నూజివీడు రోడ్​​ ఫ్లై ఓవర్ సమీపంలో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

గ్రీన్​టెక్ పరిశ్రమలో ముగ్గురు కూలీలకు అస్వస్థత..ఆసుపత్రికి తరలింపు

ABOUT THE AUTHOR

...view details