ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన నాగరాజు (14).. తమ వాహనానికి నెంబర్ ప్లేట్ వేయించడానికి జాతీయ రహదారిపై బయల్దేరాడు.
ద్విచక్రవాహనాన్నిఢీకొన్న లారీ.. బాలుడు మృతి - మైనర్లు వాహనాలు నడపకూడదు
ద్విచక్రవాహనానికి నంబర్ ప్లేట్ వేయిద్దామని బయలుదేరిన ఓ బాలుడు.. లారీ ఢీ కొట్టిన ఘటనలో మృతి చెందాడు. కృష్ణా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
![ద్విచక్రవాహనాన్నిఢీకొన్న లారీ.. బాలుడు మృతి road accident and a boy died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9345495-315-9345495-1603893614535.jpg)
ద్విచక్రవాహనాన్నిఢీకొన్న లారీ
వేగంగా దూసుకొచ్చిన లారీ.. అతడిని ఢీకొట్టింది. బాలుడు అక్కడిక్కడే చనిపోయాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
ఓవైపు చెట్ల తొలగింపు.. మరోవైపు ఉద్యానవనం
TAGGED:
krishna dist latest news