లాక్డౌన్ కారణంగా ఉపాధిలేక నిరాశ్రయులైన పేదలకు కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా శ్రేణులు అపన్నహస్తం అందించాయి. ఆకలితో అలమటిస్తున్న సుమారు 300 మంది పేదలకు గత 15 రోజులుగా అన్నదానం చేస్తున్నారు. లాక్డౌన్ కొనసాగినంత కాలం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని దాతలు స్పష్టం చేశారు.
తెదేపా ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం - తెదేపా ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం
లాక్డౌన్ కారణంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఉపాధికోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు స్థానిక తెదేపా శ్రేణులు అన్నదానం చేస్తున్నారు. గత 15 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేతలు...లాక్డౌన్ కొనసాగినంత కాలం భోజనాలు ఏర్పాటు చేస్తామన్నారు.

తెదేపా ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం
TAGGED:
annadanam