ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు అమలు చెయ్యాలి" - 10  శాతం రిజర్వేషన్ బిల్లు

అగ్రవర్ణ పేదలకు కల్పించిన రిజర్వేషన్​ను..ప్రభుత్వం  నియమించనున్న సచివాలయ ఉద్యోగాల్లోనూ అమలు చేయాలని  బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు డిమాండ్ చేశారు.

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు

By

Published : Aug 15, 2019, 6:53 AM IST

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు

అగ్రవర్ణ పేదలకు సంబంధించి 10 శాతం రిజర్వేషన్ బిల్లు... అన్ని రాష్ర్రాల్లో అమలవుతోందని, రాష్ట్రంలో మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం అధికార, ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటున్నాయని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు మండిపడ్డారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్​కి వినతి పత్రం అందజేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details