వైఎస్సార్ కాంగెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్న పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. పార్టీ గుర్తింపును రద్దు చేయాలని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా వ్యాజ్యం దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్ను తోసిపుచ్చింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దుచేయాలన్న పిటిషన్ కొట్టివేత - delhi high court news
అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా దాఖలు చేసిన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. వైఎస్సార్ కాంగెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన వ్యాజ్యం దాఖలు చేశారు.

దిల్లీ హైకోర్టు