గుడివాడలో... ''ప్రజా రాజధాని-ప్రజా బ్యాలెట్'' - Rally for capital Amravati news
కృష్ణాజిల్లా గుడివాడలో... అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్తో ప్రజాబ్యాలెట్ కార్యక్రమం నిర్వహించారు. ''ప్రజా రాజధాని-ప్రజా బ్యాలెట్'' నినాదంతో అమరావతి ఐకాస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని బ్యాలెట్ రూపంలో వ్యక్తం చేశారు.