ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు భరోసా కేంద్రాల పేరు మార్పు - news on raithu bharosa centres

రైతు భరోసా కేంద్రాల పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాలుగా పేరు మారనుంది.

raithu bharosa centres name changed
రైతు భరోసా కేంద్రం పేరు మార్పు

By

Published : Jul 6, 2020, 3:21 PM IST

రైతు భరోసా కేంద్రాలకు వైఎస్‌ఆర్‌ పేరు చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి రైతుభరోసా కేంద్రాలను 'వైఎస్‌ఆర్‌ రైతుభరోసా కేంద్రాలు'గా ప్రభుత్వం పిలవనుంది. రైతులకు వైఎస్‌ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరు ఖరారు చేసినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details