ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని కోసం నందిగామలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు - krishna district latest news

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... నందిగామలో రిలే దీక్షలు 21వరోజూ కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఐకాస నేతలు డిమాండ్ చేశారు​. లేదంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

protest-in nandigama
రాజధాని కోసం నందిగామలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు

By

Published : Jan 30, 2020, 7:56 PM IST

.

రాజధాని కోసం నందిగామలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

ABOUT THE AUTHOR

...view details