ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యం... నడిరోడ్డుపైనే గర్భిణీ ప్రసవం..! - latest news of krishna dst pregnant women cases

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ రోడ్డుపైనే ప్రసవించిన హృదయవిదారకర ఘటన కృష్ణా జిల్లా మైలవరంలో జరిగింది. స్థానికుల సాయంతో ఆ మహిళకు కాన్పు జరిపారు. అనంతరం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. రిపోర్ట్​లు లేకుండా కాన్పు చేయమని వైద్యులు తెలపటంతో ఆమె నడుచుకుంటూ బయలుదేరింది. మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువై ఇలా జరిగిందని 108 సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

pregnant women delivery on road at krishna dst mylavaram
రోడ్డుపైన ప్రసవించిన మహిళ

By

Published : Jan 11, 2020, 9:04 PM IST

రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

ఇదీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details