సామాజిక బాధ్యతతో మొక్కలు నాటిన పోలీసులు
మొక్కలు నాటుదాం.. వాటిని పరిరక్షిద్దాం: మంత్రి వెల్లంపల్లి - trees
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కేతనకొండలో.. పోలీసు సిబ్బంది వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు.

సామాజిక బాధ్యతతో మొక్కలు నాటిన పోలీసులు
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కేతనకొండలో.. పోలీసు సిబ్బంది వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 2 వేల మొక్కలు నాటారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు.. విజయవాడ సీపీ ద్వారకాతిరుమల రావు హాజరయ్యారు. మొక్కలు నాటడమే కాదు.. వాటి పెంపకం బాధ్యతనూ తీసుకున్న పోలీసులను అభినందించిన మంత్రి వెల్లంపల్లితో.. ఈటీవీ భారత్ ముఖాముఖి.