ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 13, 2020, 10:33 AM IST

ETV Bharat / state

కోడిపందేల శిబిరాలపై పోలీసు నిఘా

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో కోడిపందేల శిబిరాలపై నూజివీడు సబ్​కలెక్టర్ దాడి చేశారు. టెంట్లు గ్యాలరీలను సిబ్బందితో తొలగించారు. గుంటూరులోనూ.. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేపల్లే పట్టణ సీఐ హెచ్చరించారు. ఇప్పటికే జన సంచారం లేని ప్రదేశాల్లో పోలీసులు నిఘా తీవ్రం చేశారు. ఇటీవల పందేలు నిర్వహిస్తున్న పందెం రాయుళ్లని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

police riades on kodi padala sibiralu
కోడిపందేల శిబిరాలపై దాడులు చేస్తున్న అధికారులు

కోడిపందేల శిబిరాలపై అధికారుల దాడులు

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details