ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ గ్యాంగ్‌వార్ కేసులో మరో ముగ్గురి అరెస్ట్

విజయవాడ గ్యాంగ్‌వార్ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో 33 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

By

Published : Jun 14, 2020, 11:12 PM IST

Updated : Jun 15, 2020, 3:14 AM IST

Police have arrested three others in the Vijayawada gangwar case
విజయవాడ గ్యాంగ్‌వార్ కేసులో మరో ముగ్గురి అరెస్ట్

విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పెనమూలురు అపార్ట్​మెంట్​లో సెటిల్ మెంట్ నిర్వహించిన ప్రదీప్ కుమార్ రెడ్డి, శ్రీధర్, నాగబాబులను అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్​ విధించగా.. ముగ్గురిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. గ్యాంగ్​వార్​ కేసులో ఇప్పటివరకు 33 మందిని అరెస్టు చేశారు.

Last Updated : Jun 15, 2020, 3:14 AM IST

ABOUT THE AUTHOR

...view details