ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాహనాల తనిఖీ.. కర్ఫ్యూ ఉల్లంఘనులకు జరిమానా - curfew news

కర్ఫ్యూ వేళ్లల్లో రోడ్లపైకి వచ్చే వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇందుకోసం కృష్ణా జిల్లాలోని పొట్టిపాడు టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.

police checking at krishna district
వాహనాల తనిఖీ.. కర్ఫ్యూ ఉల్లంఘులకు జరిమానా

By

Published : Jun 1, 2021, 4:03 PM IST

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. కర్ఫ్యూ నిబంధనలు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అందరూ సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details