ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్నవరం వద్ద జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీలు

కృష్ణా జిల్లాలోని చెన్నై - కోల్​కతా జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనదారులకు కరోనా నిబంధనలపై అవగాహన కల్పించారు.

By

Published : May 12, 2021, 8:47 PM IST

వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు
వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు

కృష్ణా జిల్లా గన్నవరం వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాస్ నేతృత్వంలో ఆధ్వర్యంలో చేపట్టిన వాహన తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఏసీపీ విజయ్ పాల్, స్థానిక ఎస్సై పురుషోత్తం, సిబ్బంది పాల్గొన్నారు. కరోనా నిబంధనలపై అవగాహన కల్పించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details