ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 20, 2019, 4:06 PM IST

ETV Bharat / state

మైనర్​పై వేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్టు

కృష్ణాజిల్లా నందిగామలో పదో తరగతి చదువుతున్న మైనర్​పై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానికంగా న్యూడిల్స్​ బండి నడుపుకునే వ్యాపారి.. బాలికను వేధింపులకు గురి చేస్తున్నాడని అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని నందిగామ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Pocso_Act case in nandigama
డీఎస్పీ జి.వి.రమణమూర్తి

​​​​​​బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్టు

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details