కృష్ణాజిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారి పాలెం దగ్గర ఓఎన్జీసీ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి కేంద్రంలో గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్ను ప్రారంభించిన అనంతరం ప్లాంట్ పరిసరాలను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పరిశీలించారు. గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్ వివరాలను ఉన్నతాధికారులు కేంద్రమంత్రికి వివరించారు. అక్కడనుంచి గ్యాస్ను పైపుల ద్వారా ఇంటింటికీ సరఫరా చేయనున్నారు. గ్యాస్ ఉత్పత్తి చేసే ఆవరణలో కేంద్రమంత్రి మొక్కలు నాటారు.
ఓఎన్జీసీ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన కేంద్రమంత్రి - central minister dharmendrapradhan started ongc gathering station news latest
కృష్ణాజిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారి పాలెం దగ్గర ఉన్న ఓఎన్జీసీ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సందర్శించారు. కొత్తగా నెలకొల్పిన గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్ను ప్రారంభించారు.
![ఓఎన్జీసీ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన కేంద్రమంత్రి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5004804-1035-5004804-1573225558530.jpg)
petroleum minister visit nagayalanka ongc site
ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి
ఇదీ చదవండి:ఇనుప ఖనిజం సరఫరాకు సానుకూలమే!