ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధానిపై భాజపా, జనసేన ఉద్యమ కార్యాచరణ ఖరారు - ఎంపీ జీవీఎల్​ నివాసంలో జనసేన, భాజపా నేతలు సమావేశం

దిల్లీలోని ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు నివాసంలో జనసేన, భాజపా నేతలు సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్​కల్యాణ్​, నాదెండ్ల మనోహర్, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇరుపార్టీల నేతలు ఉద్యమ కార్యాచరణ నిర్ణయించారు.

ఎంపీ జీవీఎల్​ నివాసంలో  జనసేన, భాజపా నేతలు సమావేశం
ఎంపీ జీవీఎల్​ నివాసంలో జనసేన, భాజపా నేతలు సమావేశం

By

Published : Jan 22, 2020, 6:22 PM IST

Updated : Jan 22, 2020, 8:46 PM IST

రాజధానిపై భాజపా, జనసేన నేతలు ఉద్యమ కార్యాచరణ ఖరారు చేశారు. ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్‌ చేయాలని నిర్ణయించారు. ఇకనుంచి ప్రతి కార్యక్రమంలో ఇరు పార్టీలు కలిసి పాల్గొంటాయని నేతలు తెలిపారు.

Last Updated : Jan 22, 2020, 8:46 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details