ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కల్లుగీత కార్మికులకు పరిహారం అందించండి' - lockdown in nandigama

లాక్​డౌన్ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లా నందిగామలో ప్రతి కల్లుగీత కార్మికునికి పరిహారం చెల్లించాలని గౌడసంఘం నాయకులు తహసీల్దార్​కు వినతిపత్రం అందించారు.

palm  workers met thahasildar at nandigama
నందిగామలో కల్లుగీతకార్మికుల సమస్యలు

By

Published : May 13, 2020, 5:40 PM IST

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన గీతకార్మికులకు పరిహారం చెల్లించాలని... గౌడసంఘం నాయకులు కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దార్​కు వినతిపత్రం అందించారు. ప్రతి ఒక్క కార్మికుడిని ఆదుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details