ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ 13 మంది విజయవాడలో ఎందుకున్నారు..? - ఆ 13 మంది విజయవాడలో ఎందుకున్నారు

విజయవాడలోని రామవరప్పాడు రింగ్ రోడ్ సమీపంలో ఉన్న మసీదులో వివిధ రాష్ట్రాలకు చెందిన ముస్లింలను స్థానికులు గుర్తించారు. 13 మంది గత నాలుగు రోజులుగా ఇక్కడే ఉంటున్నట్లు అధికారులకు సమాచారం అందించారు. వారిలో జమ్మూకశ్మీర్​కు చెందిన ఇద్దరు, అసోం-6, బెంగళూరుకు చెందిన నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది.

other-state-muslims
other-state-muslims

By

Published : Apr 1, 2020, 12:41 PM IST

ఆ 13 మంది విజయవాడలో ఎందుకున్నారు...?

ABOUT THE AUTHOR

...view details