ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భవనం కూలి నలుగురికి గాయాలు - latest accident news in krishna dst

పురాతన భవనం కూలి నలుగురికి గాయాలయ్యాయి. కృష్ణాజిల్లా పవిడిముక్కల మండలం విరంకిలాకుల వద్ద ఈ ఘటన జరిగింది. ఉదయం టీ తాగాటానికి కూడలికి వచ్చిన వారు పురాతన భవనం కింద నిల్చున్న సమయంలో ఒక్కసారిగా పైనుంచి భవన పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ అసుపత్రికి తరలించారు.

old bulding collapsed and 4 injured in krishna dst
భవనం కూలి నలుగురికి గాయాలు

By

Published : Mar 16, 2020, 7:21 PM IST

భవనం కూలి నలుగురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details