కృష్ణా జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. అతనితో సన్నితంగా ఉన్న వ్యక్తులను గుర్తించి... క్వారంటైన్కి తరలిస్తున్నారు.
ఆసుపత్రి సిబ్బందిలో ఒకరికి కరోనా.. అప్రమత్తమైన అధికారులు
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది. కృష్ణా జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు.
మైలవరం ఆసుపత్రి సిబ్బందిలో ఒకరికి కరోనా