ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్పిన్నింగ్ మిల్లు డీజీఎం దాడి చేశారంటూ... ఒడిశా కార్మికుల నిరసన - ఒడిశా కార్మికులపై స్పిన్నింగ్ మిల్లు డీజీఎం దాడి

ఒడిశాకు చెందిన కార్మికులు.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో ధర్నా చేపట్టారు. స్థానిక ఎన్​ఎస్​ఎల్​ డీజీఎం దాడిచేశారని ఆందోళన చేశారు.

odisha workers protest in veeravalli
వీరవల్లిలో ఒడిశా కార్మికుల ధర్నా

By

Published : Apr 25, 2021, 4:38 PM IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ఎన్ఎస్ఎల్ స్పిన్నింగ్ మిల్లు కార్మికులు నిరసనకు దిగారు. డీజీఎం తమపై దాడిచేశారంటూ.. ఒడిశాకు చెందిన కార్మికులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే విధులకు హాజరుకాబోమంటూ ఆందోళన నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details