ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూజివీడు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా రామిశెట్టి త్రివేణి దుర్గ - ap municipal elections results updates

కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా రామిశెట్టి త్రివేణి దుర్గ ఎన్నికయ్యారు. వైస్ ఛైర్​పర్సన్​గా ఉన్నిసా బేగామ్​ ఎంపికయ్యారు

నూజివీడు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా రామిశెట్టి త్రివేణి దుర్గ
నూజివీడు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా రామిశెట్టి త్రివేణి దుర్గ

By

Published : Mar 18, 2021, 2:12 PM IST

నూజివీడు మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో కొత్త కౌన్సిల్ కొలువు తీరింది. 32 మంది కౌన్సిలర్లు ప్రమాణం స్వీకారం చేశారు. నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మాంగైన్.. కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం మున్సిపల్ ఛైర్​పర్సన్, వైస్ ఛైర్​పర్సన్​ను ఎన్నుకున్నారు. నూజివీడు మున్సిపల్ ఛైర్​పర్సన్​గా రామిశెట్టి త్రివేణి దుర్గ, వైస్ ఛైర్​పర్సన్​గా ఉన్నిసా బేగామ్​ ఎన్నికయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details