ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

336 సీసాల తెలంగాణ మద్యం స్వాధీనం

తెలంగాణ నుంచి ఏపీకి నిత్యం అక్రమంగా మందుబాబులు మద్యం తరలిస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా నూజివీడులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా 336మద్యం సీసాలను పట్టుకున్నారు.

By

Published : Jul 27, 2020, 1:14 AM IST

krishna distrct
336 సీసాల తెలంగాణ మద్యం స్వాధీనం

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని పోతిరెడ్డిపల్లి బైపాస్ క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా తెలంగాణ నుంచి 336మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు. ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.80వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details