ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ పర్యటన - vijayawada

నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్​కుమార్ దిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్నారు. అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్

By

Published : Sep 13, 2019, 9:44 AM IST

విజయవాడ చేరుకున్న నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్

నీతి ఆయోగ్ వైస్​ఛైర్మన్ రాజీవ్​కుమార్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి గేట్​వే హోటల్​కు వెళ్లారు. కాసేపట్లో సచివాలయంలో సీఎం జగన్​తో రాజీవ్​కుమార్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి కోరనున్నట్టు సమాచారం. జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్ క్షేత్రాలను రాజీవ్ పరిశీలించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details