ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాసిన నాట్కో ఫార్మా... తమ ట్రస్టు తరఫున కరోనా మందులను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. బారినట్ టాబ్లెట్స్ ఉచితంగా ఇస్తామని లేఖలో పేర్కొంది. సుమారు లక్ష మంది కరోనా రోగులకు ఔషధాలు సరఫరా చేస్తామని స్పష్టం చేసింది.
కొన్ని వారాల్లో..