ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 12, 2020, 4:39 PM IST

ETV Bharat / state

నందిగామ సబ్​ జైలులో యువకులకు నారా లోకేశ్ పరామర్శ

కృష్ణా జిల్లా నందిగామలో తనపై దాడి చేశారంటూ బాపట్ల ఎంపీ నందిగం సురేశ్​... ఇటీవల అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న టీఎన్​ఎస్​ఎఫ్ నాయకులపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన ఫిర్యాదుతో కొంతమందిని పోలీసులు అరెస్ట్​ చేసి నందిగామ సబ్ జైలులో ఉంచారు. వారిని మాజీమంత్రి నారా లోకేశ్ బుధవారం పరామర్శించారు. అయనతో పాటు మాజీమంత్రి దేవినేని ఉమ, బచ్చుల అర్జునుడు, తంగిరాల సౌమ్య తదితరులు జైలుకు వచ్చారు.

nara lokesh
nara lokesh

ABOUT THE AUTHOR

...view details