ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీజీపీ గౌతమ్ సవాంగ్​ను కలిసిన నల్సార్ విద్యార్థుల బృందం - gowtham sawang latest news

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థుల బృందం డీజీపీ గౌతమ్ సవాంగ్​ను కలిసింది. ఈ విద్యార్థులు రెండు నెలల ఇంటర్నషిప్ కోసం రాష్ట్రానికి వచ్చారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసిన నల్సార్ విద్యార్థుల బృందం
డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసిన నల్సార్ విద్యార్థుల బృందం

By

Published : Nov 5, 2020, 5:32 PM IST

నల్సార్ విశ్వవిద్యాలయం గత సెప్టెంబర్​లో ఏపీ పోలీస్ సీఐడీతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు నలుగురు విద్యార్థుల బృందం రెండు నెలల ఇంటర్న్​షిప్ కోసం రాష్ట్రానికి వచ్చింది. వారు గురువారం డీజీపీ గౌతమ్​సవాంగ్​ను కలిశారు. వీరికి ఏపీ పోలీస్ మాన్యువల్​లోని ప్రోసీజర్లు, కోర్టుల్లో ప్రత్యేక కేసులు, పూర్వపు జడ్జిమెంట్ల అనలైజింగ్, వివిధ కేసుల్లో ఎస్​వోపీస్, చట్టాల అమలు పనితీరు గురించి సీఐడీ అవగాహన కల్పించనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details