ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలంపల్లి మున్నేరు డ్యామ్ కాలువ నీరు విడుదల.. - krishna

రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న మున్నేరు డ్యామ్ కాలువ నీటిని సామినేని ఉదయభాను విడుదల చేశారు. దీంతో రైతులు తమ పంటకు నీరందుతుందని సంతోషిస్తున్నారు.

మున్నేరు డ్యామ్ కాలువ నీరు విడుదల..

By

Published : Aug 4, 2019, 7:29 AM IST

కృష్ణాజిల్లా వత్సవాయి మండలంలోని పోలంపల్లి మున్నేరు డ్యామ్ కాలువ నుంచి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నీటిని విడుదల చేశారు. పెంటేలవారి గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా పంటసాగుకు నీటిని విడుదల చేయగా రైతులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో వైస్​ఆర్​సీపీ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details