ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్​ రూమ్​లకు తరలింపు - పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్​ రూమ్​లకు తరిలింపు తాజా వార్తలు

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలోని పోలింగ్ బాక్సులను అధికారులు స్ట్రాంగ్​ రూమ్​లకు తరలించారు.

పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్​ రూమ్​లకు తరిలింపు
పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్​ రూమ్​లకు తరిలింపు

By

Published : Mar 10, 2021, 8:45 PM IST

కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 40 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించగా..బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలకు తరలించారు. వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను పోలింగ్ అధికారులు...ఎన్నికల అధికారులకు అప్పగించారు. అధికారులు వీటిని స్ట్రాంగ్​ రూమ్​లకు తరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details