ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎర్రన్నాయుడికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ అశోక్ బాబు - tdp senior leader yerranna naidu death anniversary

విజయవాడలో తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడు వర్థంతిని ఎమ్మెల్సీ అశోక్​బాబు నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్​లో ఆయన చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. దేశరాజకీయాల్లో ఎర్రన్నాయుడి పాత్రను, పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఎర్రన్నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ అశోక్ బాబు
ఎర్రన్నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ అశోక్ బాబు

By

Published : Nov 2, 2020, 2:31 PM IST


తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడు వర్థంతి కార్యక్రమాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు, వికలాంగుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ద్వారపనేని నరేంద్ర తదితరులు ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. దేశరాజకీయాల్లో ఎర్రన్నాయుడి పాత్ర, పార్టీకి చేసిన సేవలను ఈసందర్భంగా గుర్తుచేసుకున్నారు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details