ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MURDER: మద్యం మత్తులో ఇద్దరి మధ్య ఏం జరిగింది?

By

Published : Aug 26, 2021, 6:20 AM IST

Updated : Aug 26, 2021, 10:51 AM IST

హత్య
హత్య

06:15 August 26

అర్థరాత్రి ఘటన

మద్యం మత్తులో వ్యక్తిని హత్య చేసిన సంఘటన కృష్ణా జిల్లా కొండూరు మండలంలో అర్ధరాత్రి జరిగింది. విజయవాడ నుంచి మార్బుల్‌ పని కోసం వచ్చిన విజ్ఞేశ్వరరావు, అప్పలస్వామి ‍‌(48) అనే వ్యక్తులు మద్యం తాగారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో చిననందిగామలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపంతో విజ్ఞేశ్వరరావు, అప్పలస్వామిని నరికాడని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రుడిని మైలవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇదీ చదవండి:చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో.. ఆ తర్వాత​ అదృశ్యం

Last Updated : Aug 26, 2021, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details