కృష్ణాజిల్లా నందివాడ మండలం పోలుకొండలో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగానే సుజాత ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్తతో కొంత కాలంగా వివాదాలు కొనసాగడం వల్ల మనస్థాపానికి గురైన సుజాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణాజిల్లా నందివాడ మండలం పోలుకొండలో చోటు చేసుకుంది. భర్తతో వివాదాలు కారణంగా మనస్థాపానికి గురైన మహిళ ఫ్యాన్కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్య