ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని కోసమే కాదు.. మహమ్మారిపై పోరుకు సిద్ధం - మందడం రైతులు తాజా వార్తలు

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని మందడం రైతులు 109వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంట్లోనే దీక్ష చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అమరావతి నినాదాలతో పాటుగా 'ఇంట్లోనే చేద్దాం కరోనాను - కట్టడి చేద్దాం' అంటూ నినాదాలు చేశారు.

mandhadam formers 109th day protest
109వ రోజు మందడం రైతుల ఆందోళన

By

Published : Apr 4, 2020, 5:35 PM IST

109వ రోజు మందడం రైతుల ఆందోళన

ఇవీ చూడండి...

ABOUT THE AUTHOR

...view details