ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంటకాలువలో పడి.. వ్యక్తి మృతి - telaprolu

మద్యం మత్తులో పంట కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు ప్రభుత్వ మద్యం షాపు సమీపంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

man died at telaprolu liquor shop
మద్యం మత్తులో పంటకాలువలో పడి వ్యక్తి మృతి

By

Published : Jul 19, 2021, 9:42 AM IST

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు ప్రభుత్వ మద్యం షాపు సమీపంలో.. మద్యం మత్తులో పంట కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తేలప్రోలు దళితవాడకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ జంపన బాలకృష్ణగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details