ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ వ్యతిరేకతే గెలిపిస్తుంది: మల్లాది విష్ణు

"తెదేపా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే వైకాపాను గెలిపిస్తుంది. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. నవరత్నాలు, మా అధినేత పాదయాత్ర మమ్మల్ని అధికారంలోకి తెస్తాయి." మల్లాది విష్ణు

By

Published : Apr 4, 2019, 10:50 AM IST

Updated : Apr 4, 2019, 3:13 PM IST

మల్లాది విష్ణుతో ముఖాముఖి

మల్లాది విష్ణుతో ముఖాముఖి
ఐదేళ్లుగా తెదేపా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే.. వైకాపాను గెలిపిస్తుందని... ఆ పార్టీ విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కారంలోనూ విఫలమయ్యారని ఆరోపించారు. నవరత్నాలు, అధినేత జగన్ పాదయాత్ర తమకు అధికారాన్ని కట్టబెడతాయంటున్న విష్ణుతో ముఖాముఖి.

ఇవీ చదవండి..

Last Updated : Apr 4, 2019, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details