ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జామకాయలు అమ్మిన 'మాగంటి'

కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు ప్రచారం చేశారు. తెదేపా తరఫున పోటీ చేస్తున్న ఆయన ఇవాళ ప్రచారంలో భాగంగా జామకాయలు అమ్మారు.

By

Published : Mar 23, 2019, 9:38 PM IST

మాగంటి వెంకటేశ్వరరావు ప్రచారం

మాగంటి వెంకటేశ్వరరావు
కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలోఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు ప్రచారం చేశారు. తెదేపా తరఫున పోటీ చేస్తున్న ఆయన ఇవాళ... ప్రచారంలో భాగంగా జామకాయలు అమ్మారు. మాగంటి బాబుతో పాటు తెదేపా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయమంగళ వెంకటరమణ, కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details