ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"అక్కినేని" సౌజన్యంతో నిర్మించిన పంచాయతీ భవనం ప్రారంభం - "అక్కినేని" సౌజన్యంతో నిర్మించిన పంచాయతీ భవనం ప్రారంభం

అక్కినేని ఫౌండేషన్ సౌజన్యంతో నాగేశ్వరరావు స్వగ్రామంలో రూ.13 లక్షలతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. దీన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రారంభించారు.

"అక్కినేని" సౌజన్యంతో నిర్మించిన పంచాయతీ భవనం ప్రారంభం

By

Published : Aug 10, 2019, 5:31 PM IST

"అక్కినేని" సౌజన్యంతో నిర్మించిన పంచాయతీ భవనం ప్రారంభం

కృష్ణా జిల్లాలోని నందివాడ మండలంలోని వెంకటరాఘవపుర అక్కినేని నాగేశ్వరరావు స్వస్థలం. అక్కడ రూ.13 లక్షలతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. దీంట్లో ఎన్ఆర్ఇజిఎస్ పథకం కింద రూ.1,50,000 మంజురు చేశారు. మిగతా నిధులు అక్కినేని ఫౌండేషన్ సమకూర్చింది. ఈ భవనాన్ని మంత్రి పేర్ని నాని, ఎంపీ బలసౌరీలతో కలిసి కొడాలి నాని ప్రారంభించారు.

రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయని.. బయటికి రావాలంటేనే భయమేస్తోందని ప్రజలు మంత్రులకు విన్నవించారు. నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని.. అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని మంత్రులు హామీఇచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details