ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమ్మవారికి ఆషాడం కానుక..

By

Published : Jul 15, 2019, 4:38 PM IST

కృష్ణాజిల్లా పెనుగ్రంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి ఆషాడం సారె పెద్ద ఎత్తున వచ్చింది. గ్రామానికి చెందిన మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు.

తిరుపతమ్మ గోపయ్యస్వామి విగ్రహం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి ఆషాడం కానుకలు అందాయి. మహిళలు పూలు, పండ్లు వివిధ రకాల వంటకాలతో వచ్చి అమ్మవారి రంగుల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

అమ్మవారికి ఆషాడం సారె తీసుకెళ్తున్న మహిళలు

ABOUT THE AUTHOR

...view details