ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను అమ్ముకోండి' - krishna district sub collector swapnil dinakar visit tiruvuru paddy purchase centres news

రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకుని మద్దతు ధర పొందాలని.. కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. తిరువూరులో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

krishna district sub collector swapnil dinakar visit tiruvuru paddy purchase centres
తిరువూరులో సబ్ కలెక్టర్ పర్యటన

By

Published : Apr 22, 2020, 10:31 AM IST

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. తిరువూరు పట్టణ, మండల పరిధిలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. బస్తాకు 3 కిలోల తరుగుతో ధాన్యం తూకాలు వేస్తున్నారనే ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఇంఛార్జ్​లు దళారులను ప్రోత్సాహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details