కృష్ణా జిల్లా ఇంఛార్జ్ డీఈవోగా ఎల్.చంద్రకళను నియమిస్తూ కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిణిగా ఉన్న ఎం.వీ రాజ్యలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆమెను సరెండర్ చేశారు. రాజ్యలక్ష్మిపై ఆరోపణలు వచ్చిన కారణంగానే.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
డీఈవోను సరెండర్ చేసిన కలెక్టర్.. ఇంఛార్జ్గా ఎల్.చంద్రకళ
కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిణి ఎం.వీ రాజ్యలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో ఇంఛార్జ్ డీఈవోగా ఎల్.చంద్రకళ నియమించారు.
కృష్ణా జిల్లా ఇంఛార్జ్ డీఈవోగా ఎల్.చంద్రకళ