ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వచ్ఛతే సేవా ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్​ ఇంతియాజ్​

స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్​ అహ్మద్​ ప్రచార రథాన్ని ప్రారంభించారు. 60 రోజులపాటు గ్రామాల్లో ఈ రథం పర్యటిస్తుంది. .

By

Published : Nov 21, 2019, 10:58 AM IST

Updated : Nov 21, 2019, 12:54 PM IST

స్వచ్ఛతే సేవా ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్​ ఇంతియాజ్​

బహిరంగ మల విసర్జన... ప్లాస్టిక్​ వాడకానికి దూరంగా ప్రజలు ఉండేలా అవగాహన కార్యక్రమాల నిర్వహణకు రూపొందించిన ప్రచారరథాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్​ అహ్మద్​ ప్రారంభించారు. 60 రోజులపాటు ప్రతి రోజూ 3 గ్రామాల్లో పర్యటించి చైతన్యకార్యక్రమాలు చేపడుతుంది. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రథంలో ఎనిమిది లఘ చిత్రాలు ప్రదర్శిస్తారు. చెత్త నుంచి సంపద ఎలా తయారు చేయాలనే విషయాన్ని తెలియజేస్తారు. వ్యక్తిగత మరుగుదొడ్లు ఇంకా నిర్మించుకోలేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

స్వచ్ఛతే సేవా ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్​ ఇంతియాజ్​
Last Updated : Nov 21, 2019, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details