బహిరంగ మల విసర్జన... ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ప్రజలు ఉండేలా అవగాహన కార్యక్రమాల నిర్వహణకు రూపొందించిన ప్రచారరథాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. 60 రోజులపాటు ప్రతి రోజూ 3 గ్రామాల్లో పర్యటించి చైతన్యకార్యక్రమాలు చేపడుతుంది. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రథంలో ఎనిమిది లఘ చిత్రాలు ప్రదర్శిస్తారు. చెత్త నుంచి సంపద ఎలా తయారు చేయాలనే విషయాన్ని తెలియజేస్తారు. వ్యక్తిగత మరుగుదొడ్లు ఇంకా నిర్మించుకోలేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
స్వచ్ఛతే సేవా ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇంతియాజ్ - కృష్ణా జిల్లా తాజా వార్తలు
స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రచార రథాన్ని ప్రారంభించారు. 60 రోజులపాటు గ్రామాల్లో ఈ రథం పర్యటిస్తుంది. .
![స్వచ్ఛతే సేవా ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇంతియాజ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5130241-90-5130241-1574311748088.jpg)
స్వచ్ఛతే సేవా ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇంతియాజ్
స్వచ్ఛతే సేవా ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇంతియాజ్
ఇదీ చదవండి :
Last Updated : Nov 21, 2019, 12:54 PM IST
TAGGED:
కృష్ణా జిల్లా తాజా వార్తలు